Exclusive

Publication

Byline

'భారత్, పాక్ మర్చిపోయినా.. ట్రంప్ మర్చిపోయేలా లేడు..'

భారతదేశం, మే 31 -- భారత్, పాకిస్థాన్ ల మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తానే పరిష్కరించానని అమెరికా ప్రెసిడెండ్ ట్రంప్ మరోసారి చెప్పారు. ఈ విషయాన్ని పలు వేదికలపై డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు వెల్లడ... Read More


ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ఇన్స్టాగ్రామ్ ల నుంచి 18.4 కోట్ల పాస్ వర్డ్స్ డేటా లీక్

భారతదేశం, మే 30 -- ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల నుంచి పెద్ద సంఖ్యలో పాస్ వర్డ్లు, సున్నితమైన డేటా లీక్ అయినట్లుగా తాజాగా కనుగొన్నారు. ఆన్ లైన్ లో ఇమెయిల్ చిరునామాలు, ఆథరైజేషన్ లింక్ లతో పాటు 18.4 కోట... Read More


స్కోడా ట్యూబ్స్ ఐపీఓకు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్; జీఎంపీ ఎంతంటే?

భారతదేశం, మే 30 -- స్టెయిన్లెస్-స్టీల్ గొట్టాలు, పైపుల తయారీదారు అయిన స్కోడా ట్యూబ్స్ పబ్లిక్ ఆఫర్ మొదటి రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన పొందింది. ఈ రోజుతో ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకునే గడువ... Read More


క్యూ4 ఫలితాల తర్వాత రూ.50 మార్క్ దిగువకు పడిన ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర; ఈ రోజు 10 శాతం క్షీణత

భారతదేశం, మే 30 -- 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నష్టాలు పెరగడంతో ద్విచక్ర వాహన ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర శుక్రవారం ఇంట్రాడేలో 9.7 శాతం క్షీణించి రూ.50 మార్కు దిగువకు పడిపోయ... Read More


''భారత్ చేసిన బ్రహ్మోస్ దాడులతో మా ప్లాన్ ఫెయిల్ అయింది''- బహిరంగంగా ఒప్పుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

భారతదేశం, మే 30 -- మే 9, 10 తేదీల మధ్యరాత్రి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా భారత్ పై దాడులు చేయాలన్న పాకిస్తాన్ ప్రణాళికను భారత్ భగ్నం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏకంగా ఒక బహిరంగ సభల... Read More


ఈ రోజే ప్రోస్టార్మ్ ఇన్ఫో ఐపీఓ అలాట్మెంట్!; ఇలా చెక్ చేసుకోండి

భారతదేశం, మే 30 -- ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీఓ కేటాయింపు ఈ రోజు, మే 30న జరిగే అవకాశం ఉంది. పవర్ సొల్యూషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్... Read More


కిటికీలో నుంచి బయటకు డబ్బు కట్టలు విసిరిన అవినీతి అధికారి; ఇంట్లో రూ. 2 కోట్లు స్వాధీనం

భారతదేశం, మే 30 -- ఆదాయానికి మించిన ఆస్తులపై ఒడిశా విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఓ ప్రభుత్వ ఇంజనీర్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.2 కోట్లకు పైగా నగదు, విలువైన ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వ... Read More


''ఏఐతో నా వ్యక్తిత్వానికి నష్టం చేస్తున్నారు'': ఢిల్లీ హైకోర్టులో సద్గురు జగ్గీ వాసుదేవ్ పిటిషన్

భారతదేశం, మే 30 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం నుంచి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి ఉత్పత్తులను విక్... Read More


భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారం చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

భారతదేశం, మే 30 -- భార్యకు ఇష్టం లేకుండా, ఆమెపై అసహజ లైంగిక చర్యకు బలవంతం చేయడం, ఆమెపై శారీరకంగా దాడి చేయడం, క్రూరంగా వ్యవహరించడం వంటి వాటిని ఐపీసీ సెక్షన్ 498ఎ కింద నేరంగా పరిగణించాలని మధ్యప్రదేశ్ హై... Read More


చండీగఢ్ లో 40 ఏళ్ల కోవిడ్ 19 పేషెంట్ మృతి; దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

భారతదేశం, మే 29 -- చండీగఢ్ లోని సెక్టార్ 32లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)లో కోవిడ్-19 వైరస్ కారణంగా 40 ఏళ్ల రోగి బుధవారం మృతి చెందాడు. మృతుడు లుధియానా నుంచి రిఫర్ చేయగా తమ వద్... Read More